News

Indian Railway: ఇండియాలో రైల్వే వేగంగా అభివృద్ధి చెందుతోంది. ప్రయాణికుల సమస్యల పరిష్కారానికి రైల్వే కొత్త వాట్సాప్ చాట్‌బాట్‌ను లాంచ్‌ చేసింది. ధన్‌బాద్ రైల్వే డివిజన్ ఈ సర్వీసును Xలో ప్రకటించింది.
Panchangam Today: నేడు 12 జులై 2025 ఆదివారం, స్వస్తిశ్రీ చంద్రమాన శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయనం - గ్రీష్మ ఋతువు, ...
విశాఖపట్నంలోని కంబాలకొండ అభయారణ్యంలో అటవీశాఖ అధికారులు మరియు స్నేక్ క్యాచర్ నాగరాజు కలిసి మొత్తం 20 పాములను వదిలారు. వాటిలో 14 నాగుపాము పిల్లలు, 3 ర్యాట్ స్నేక్స్, 1 పెద్ద నాగుపాము, ఒక పైతాన్ ఉన్నాయని ...
కాకినాడ రంగరాయ మెడికల్ కళాశాలలో దారుణం. 60 మంది విద్యార్థినులపై ల్యాబ్ టెక్నీషియన్ లైంగిక వేధింపుల ఆరోపణలు. ఈ ఘటనపై ...
కరీంనగర్ జిల్లా మానకొండూరు నియోజకవర్గంలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ప్రభుత్వ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ , మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ మధ్య వాగ్వాదం తీవ్రరూపం దాల్చింది.
విశాఖపట్నంలో సింహాన్ని తలపించే రూపంలో ఉన్న ఓ ఇంగ్లీష్ మేస్టిఫ్ కుక్క ప్రస్తుతం స్థానికుల దృష్టిని ఆకర్షిస్తోంది. భారీ శరీరంతో, పొడవైన బంగారు వర్ణపు వెంట్రుకలతో, గంభీరమైన నడకతో ఈ శునకం సింహాన్ని పోలి క ...
కేరళకు చెందిన నర్స్ నిమిషా ప్రియా కేసు ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీస్తోంది. యేమెన్‌లో చోటుచేసుకున్న హత్య కేసులో ...
నంద్యాల జిల్లా పోలీసులు 'శక్తి' యాప్ అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా ఆదేశాల మేరకు మహిళలకు రక్షణ ...
హైదరాబాద్‌ గచ్చిబౌలిలోని జిఎంసీ బాలయోగి ఇండోర్ స్టేడియంలో జరిగిన "దక్షిణ సంభాషణ" స్వర్ణజయంతి ఉత్సవాల్లో ఉప ముఖ్యమంత్రి పవన్ ...
మయన్మార్‌లో తెలుగు యువకులను చైనీస్ కంపెనీలు టార్చర్ పెడుతున్నాయి. సైబర్ నేరాలు చేయిస్తూ.. టార్గెట్‌లు విధిస్తూ.. నరకం ...
బాబా అమర్‌నాథ్ దర్శనం కోసం భక్తులు బాల్తాల్ మార్గం ద్వారా రావడం ప్రారంభించారు. అయితే, ఈ సంవత్సరం తమ సంపాదన తగ్గిందని, ఇది తమ ఆదాయాలపై ప్రభావం చూపుతోందని దారిలో ఉన్న వ్యాపారులు మరియు చిన్న దుకాణదారులు ...
ఆషాఢ మాసం అంటే బోనాల మహోత్సవాలకు ప్రత్యేకత. గ్రామదేవతలకు బోనాలు సమర్పించడం తెలంగాణ సాంప్రదాయంలో ఓ ముఖ్యమైన ఆచారం.